బ్రహ్మోత్సవ వేళ ..భక్తుల ఆనంద హేళ..!
శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామీజీ మంగళాశాసనాలతో 8వ వార్షిక బ్రహ్మోత్సవాలు శంసాబాద్లోని దివ్యసాకేత క్షేత్రంలో అంగరంగ వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. శ్రీ అహోబిళ జీయర్ స్వామీజీ, శ్రీ దేవనాథ జీయర్ స్వామీజీ ఉత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెద్ద జీయర్ శ్రీ రామానుజుల వారిని స్మరిస్తూ..కీర్తిస్తూ చినజీయర్ స్వామీజీ సహస్రాబ్ధి ఉత్సవ విశిష్టతను తెలియ చేసేలా పూజాది కార్యక్రమాలు